Friday, 22 May 2020

నాడు సీబీఐని నిషేధించి.. నేడు స్వాగతిస్తోన్న చంద్రబాబు: హైకోర్టు ఆదేశాలపై హర్షాతిరేకాలు

అమరావతి: విశాఖపట్నం రూరల్ జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియనిస్ట్‌గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ అరెస్టు ఉదంతం అటు తిరిగి, ఇటు తిరిగి సీబీఐకి వెళ్లింది. ఆయనను అరెస్టు చేసే సమయంలో పోలీసులు ప్రవర్తించిన విధానం పట్ల తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసలను వ్యక్తం చేస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ పోరాడుతోంది. ఇదే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour