Friday, 22 May 2020

రూ.1000 కోట్ల తక్షణ సాయం: బెంగాల్‌ను ఆదుకుంటాం, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ ఏరియల్ సర్వే..

పశ్చిమబెంగాల్‌పై అంఫాన్ తుఫాన్ పెను ప్రభావం చూపింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆపత్కాలంలో బెంగాల్ ప్రభుత్వానికి అండగా ఉంటామని.. తక్షణ సాయం కింద వెయ్యి కోట్ల అందజేస్తున్నామని ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు 3 నెలల తర్వాత మోడీ ఇతర రాష్ట్రంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour