Saturday, 2 May 2020

హైదరాబాద్‌లో విషాదం : కరోనా భయంతో.. బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య..

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఓ వృద్దుడు అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కొంతకాలంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. కరోనా నెగటివ్‌గా తేలిందన్నారు. అయినప్పటికీ అనుమానంతో ఆందోళన చెందేవాడని తెలిపారు. గ్యాస్ట్రిక్ కారణంగా ఆయాసం వస్తుండటంతో.. కరోనానే కారణమని అపోహ చెందాడని అన్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour