Friday, 1 May 2020

లాక్ డౌన్ 3.0 : మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. ఇక పండగే..

రెండో విడత లాక్ డౌన్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పొడగించింది. అయితే ఈసారి జోన్ల వారీగా సడలింపులతో కూడిన లాక్ డౌన్‌ను ప్రకటించింది. ప్రయాణాలు,జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలపై యథావిధిగా నిషేధాన్ని కొనసాగించినప్పటికీ.. మునుపటితో పోలిస్తే ఆరెంజ్ జోన్లు,గ్రీన్ జోన్లలో కాస్త ఎక్కువ సడలింపులే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour