Friday, 15 May 2020

ప్లాస్టిక్ డబ్బాలో వైన్, తాడు సాయంతో మరో భవనంలోకి, సంధ్యవేళ ఛీర్స్ కొడుతూ సెలబ్రేట్

కరోనా వైరస్ వ్యాపిస్తోన్న క్రమంలో మార్చి నెలలో వెనిజులాల్లో క్వారంటైన్‌లో ఉండాలని ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో జనం అంతా ఇంటికి పరిమితమయ్యారు. బయట అడుగుపెట్టకపోవడం, స్నేహితులను కలుసుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్ బెర్టా లోపెజ్‌ను ఆలోచింపజేసింది. సాయంత్రం కాగానే తన భవనంపైకి ఎక్కి అటు ఇటు తిరిగేవారు. ఆ సమయంలో చుట్టుపక్కల వారు కూడా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour