జొమాటో ఉద్యోగులకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. కరోనా వైరస్తో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఖర్చును తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 13 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఎంతమందికి ఉద్వాసన పలుకుతారనే నంబర్పై స్పష్టత లేనప్పటికీ.. దాదాపు 500 మంది ఉద్యోగులను తప్పిస్తారని అంచనా. గతేడాది సెప్టెంబర్లోనూ 540 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో.. మరోసారి లేఆఫ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment