Monday, 18 May 2020

50 శాతం బస్సులు రైట్ రైట్, రేపటినుంచి అందుబాటులోకి, క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం...?

లాక్‌డౌన్ వల్ల డిపోలకే పరిమితమైన ప్రగతి రథ చక్రాలు రహదారులపైకి రానున్నాయి. రేపటినుంచి 50 శాతం బస్సులను నడపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్‌ సడలింపులు.. బస్సుల రవాణాపై కూడా చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశానికి హాజరవుతోన్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్..
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour