Monday, 18 May 2020

జగన్ ఓకే అంటే 24 గంటల్లో చక్రం తిరుగుతుంది- మేం రెడీ అంటోన్న పేర్నినాని....

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఏపీలో నిలిపివేసిన ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఎప్పటినుంచి ప్రారంభించాలన్న అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన రవాణాశాఖ మంత్రి పేర్నినాని.. సీఎం జగన్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామన్నారు. సీఎం అనుమతి లభిస్తే 24 గంటల్లోనే బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour