Wednesday, 8 April 2020

Fact Check: కరోనా ఎఫెక్ట్: అక్టోబర్ 15 వరకు హోటళ్లు, రెస్టారెంట్లు బంద్: కేంద్రం ఏం చెబుతోంది?

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అన్ని హోటళ్లను కేంద్ర ప్రభత్వం అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించబోతోందనే ఓ సమాచార సోషల్ మీడియాలో జోరుగా సర్క్యులేట్ అవుతోంది. హోటళ్లు మాత్రమే కాకుండా.. పర్యాటకులు నివసించడానికి వీలుగా ఉండే రిసార్టులు, రెస్టారెంట్లను కూడా ఆరు నెలల వరకు మూసివేస్తారని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour