Wednesday, 8 April 2020

మోడీ కంటే ఓ అడుగు ముందే ఉన్న యోగి: 15 జిల్లాలు అష్టదిగ్బంధనం.. లాక్‌డౌన్: అర్ధరాత్రి నుంచే

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను పొడిగించడంపై కేంద్రప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇస్తోన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 18వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించడానికి సన్నద్ధమౌతోన్న సమయంలో.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా వైరస్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour