Thursday, 30 April 2020

Coronavirus:రూ.1.13 లక్ష కోట్ల నుంచి రూ.28 వేల కోట్లు, గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన పన్ను వసూల్.

కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ రూ.28 వేల 309 కోట్లు వసూల్ అయ్యాయి. ఇది గతేడాది మార్చితో పోలిస్తే చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ రూ.1.13 లక్షల కోట్ల పన్ను వసూల్ కాగా.. ఈసారి రూ.28 వేల కోట్లకు పడిపోయింది. పన్ను చెల్లింపు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour