Thursday, 30 April 2020

నాడు ట్రాక్టర్లతో హల్‌చల్: ఈ సారి అడవి బాట పట్టిన వైసీపీ ఎమ్మెల్యే:

చిత్తూరు: లాక్‌డౌన్ వేళ ట్రాక్టర్లతో హల్‌చల్ చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి.. ఈ సారి అడవి బాట పట్టారు. అడవుల్లో నివసిస్తోన్న గిరిజనుల కోసం ఆయన ట్రాక్టర్, ఎండ్లబండి మీద ప్రయాణంచారు. దట్టమైన అడవుల మధ్య గుడారాలు వేసుకుని నివసిస్తోన్న గిరిజనులకు ఆయన ఆహారా పాకెట్లు, నిత్యావసర
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour