Saturday, 25 April 2020

సింహాచలం అప్పన్న నిజరూపం..లైవ్: సంచయిత తొలిపూజ: అశోక గజపతి రాజు గైర్హాజర్.. తొలిసారిగా

విశాఖపట్నం: ప్రఖ్యాతి గాంచిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చందనోత్సవాలు ఆదివారం ఆరంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో..ఈ సారి భక్తులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సింహాచలం ఆలయ ట్రస్టీ సంచయిత స్వామివారికి తొలిపూజ చేశారు. అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour