Saturday, 25 April 2020

ఒకే టవల్ తో 12 మందికి కటింగ్.. బార్బర్ షాపులో వైరస్ వ్యాప్తి.. రిలాక్సేషన్స్ వేళ షాకింగ్..

ఎప్పుడెప్పుడు బార్బర్ షాపులు తెరుస్తారా.. ఠక్కున వెళ్లి కటింగ్ చేయించుకుందామా.. అని ఎదురుచూస్తోన్నవాళ్లకు ఇదొక షాకింగ్ హెచ్చరిక. మనిషి జీవితం ‘కరోనాకు ముందు- కరోనా తర్వాత' అన్నట్లు తయారైనా, ఆ తేడాను గుర్తించకుండా, పాత పద్ధతిలోనే ఒకే టవల్ తో 12 మందికి కటింగ్, షేవింగ్ చేశాడో బార్బర్. ఫలితంగా ఆరుగురు కస్టమర్లకు కరోనా వైరస్ సోకింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour