Tuesday, 28 April 2020

హెరిటేజ్ ప్లాంట్‌లో కరోనా కలకలం.. నిబంధనలు బేఖాతరు..? భయాందోళనలో స్థానికులు..!

హైదరాబాద్‌లోని ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్‌లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మొదట ప్లాంట్‌లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ సెక్యూరిటీ గార్డు ద్వారా అతని తల్లిదండ్రులకు కూడా వైరస్ సోకింది. అయితే ప్లాంట్‌లో పాజిటివ్ కేసు నమోదైనా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ ప్లాంట్‌ను నిర్వహించడంపై స్థానికులు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour