Wednesday, 29 April 2020

రైతులను వేధించొద్దు, కౌలు చెల్లించడంలో జాప్యమొద్దు, ప్రభుత్వాన్ని కోరిన జనసేనాని పవన్ కల్యాణ్

కరోనా వైరస్ ప్రబలి.. ఆపత్కాలంలో ఉన్న రైతులను వేధించడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. ఆ చర్యలను వెంటనే ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు. భూమి లేని పేదలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఆ ఘనత ఎవరి ఖాతాలో: తాను చేసిన
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour