Friday, 10 April 2020

నిమ్మగడ్డ రమేష్ పై వేటు.. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం- ఏపీ సర్కార్ జీవోలు జారీ...

ఏపీలో కరోనా వైరస్ లాక్ కల్లోలం రేపుతుండగానే రాజకీయ వేడి పుట్టించే నిర్ణయాన్ని జగన్ సర్కారు తీసుకుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో న్యాయశాఖ రెండు జీవోలు జారీ చేసింది. దీంతో పాటు ఎన్నికల కమిషనర్ అర్హతల్లోనూ మార్పులు చేశారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour