Friday, 10 April 2020

కరోనా విలయం: అమెరికాలో శవాల గుట్టలు.. వాటిని ఏం చేస్తున్నారో తెలుసా?

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇతర ముఖ్య అధికారులు అంచనా వేసినట్లే, ఈ వారం అత్యంత భయానకంగా గడుస్తున్నది. శుక్రవారం ఉదయం నాటికి అక్కడ కొవిడ్-19 కేసుల సంఖ్య 4.69లక్షలకు చేరింది. అందులో 26వేల మంది వ్యాధి నుంచి కోలుకోగా, భారీ స్థాయిలో 16,697మంది చనిపోయారు. ఇందులో సగానికి సగంమంది
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour