ముంబై: ముంబైలోని ప్రఖ్యాత వొకార్డ్ ఆసుపత్రి తాజాగా కరోనా వైరస్ హాట్స్పాట్గా మారింది. ఈ ఆసుపత్రిలో పని చేస్తోన్న 26 మందికి పైగా నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది. వారంతా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఫలితంగా- ఈ ఆసుపత్రి ప్రాంతం మొత్తాన్నీ మహారాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది. ఆసుపత్రి సమీపంలో రాకపోకలను నిషేధించింది.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment