సంచలనానికి కేంద్ర బిందువు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏదో ఒకటి చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు లైట్లు ఆర్పివేసి.. దీపం వెలగించి కరోనాను తరిమివేసేందుకు మన ఐకమత్యం చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. అయితే ఇంటిలో, బాల్కనీలో ఉండి మాత్రమే దీపం పట్టుకోవాలని సూచించారు. కానీ దానిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉల్లంఘించారు.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:
Post a Comment