Monday, 20 April 2020

వైసీపీ రంగుల తొలగింపుకు హైకోర్టు గడువు .. ఎప్పటిలోగా అంటే

ఏపీలో పంచాయితీలకు వైసీపీ రంగులు వేయటంపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై కొనసాగిన విచారణలో కార్యాలయాలకు రంగుల తొలగించాలని , ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా బాధ్యత తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అయితే పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు తొలగించేందుకు 3నెలలు గడువు కావాలని కోరిన సర్కార్ ను హైకోర్టు మందలించింది .ఇక
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour