Monday, 20 April 2020

ముస్లిం మత పెద్దలకు ఏపీ సీఎం దిశానిర్ధేశం..! రంజాన్ పర్వదినం గురించి కీలక సూచనలు చేసిన జగన్..!!

అమరావతి/హైదరాబాద్ : ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. తగ్గినట్టే కనిపిస్తున్నా పాజిటీవ్ కేసుల సంఖ్యం గణనీయంగా పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో రంజాన్ పర్వదినం కూడా సమీపిస్తోంది. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగే కాకుండా సామూహిక ప్రార్ధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ముస్లిం సోదరులు. అలాంటి వారి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour