Friday, 17 April 2020

ఏపీ సీఎంగా చంద్రబాబు ఉండివుంటే.. దేశమంతా ఆ డప్పుల మోతే: విజయసాయి సెటైర్లు

అమరావతి: కరోనావైరస్ కట్టడిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీ నేతలు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలకు ఘాటుగానే జవాబిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour