అమరావతి: కరోనావైరస్ కట్టడిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీ నేతలు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలకు ఘాటుగానే జవాబిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment