Friday, 17 April 2020

అటు కరోనా- ఇటు జగన్- విశాఖ తరలింపుపై ఏపీ ఉద్యోగుల్లో ఆందోళన...

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టగానే రాజదాని తరలింపు కోసం ప్రభుత్వం సిద్ధమవుతుందన్న అంచనాల మధ్య ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ భయాలతో ఇంటి వద్దనే ఉండి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు రాజధాని తరలింపు పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో వారిలో అనుమానాలు నెలకొన్నాయి. వీటిని ప్రభుత్వం నివృత్తి చేయకపోతే అవి మరింత పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour