Friday, 17 April 2020

కుమారుడి అంత్యక్రియలను ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లో: కడసారి చూపునకు నోచుకోని తల్లిదండ్రులు..!

తిరువనంతపురం: విషాదాల్లోకెల్లా విషాదకర ఘటన ఇది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడిని కడసారి కూడా చూసుకోలేకపోయిన దైన్యాన్ని ఎదుర్కొన్నారు ఆ తల్లిదండ్రులు. కుమారుడికి అంతిమ వీడ్కోలు పలకలేని ఆవేదనను అనుభవించారు. కరోనా వైరస్ వల్ల విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో స్వస్థలానికి చేరుకోలేకపోయారు. తమ కుమారుడి మృతదేహానికి నిర్వహించిన అంత్యక్రియలను కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour