Friday, 17 April 2020

ప్రభుత్వం ఇచ్చిన 1500 నగదు కోసం బ్యాంకుల వద్ద భారీ క్యూ .. కామారెడ్డిలో మహిళ మృతి

కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ఆర్ధిక భరోసా ఇస్తూ తెలంగాణా సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు డబ్బు ఖాతాలో వెయ్యటంతో నిరుపేద లబ్దిదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో నిరుపేదలైన వారి కోసం తెలంగాణా ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తామని, అలాగే 1500 రూపాయలు నగదు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour