Wednesday, 4 March 2020

సంచితకు మరో ఆఫర్: మొన్న సింహాచలం ట్రస్టు బోర్డులో చోటు..నేడు మన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా..!

విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు కుటుంబానికి చెందిన సంచిత గజపతి రాజుకు మరో ఆఫర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. విజయనగరం జిల్లాల్లో ప్రతిష్ఠాత్మకమైన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్సాస్) ట్రస్టు ఛైర్ పర్సన్‌గా సంచిత గజపతి రాజును నియమించింది. కొద్దిరోజుల కిందటే
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour