Wednesday, 4 March 2020

ఎన్.పి.ఆర్ పై కేంద్రం ఆదేశాలను పక్కనబెట్టాలని ఏపీ కేబినెట్ నిర్ణయం, ఉగాదికి ఇళ్లపట్టాలు

అమరావతి సచివాలయంలో ఇవాళ సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ జనాభా గణన ప్రశ్నావళిలో పేర్కొన్న పలు ప్రశ్నలు మైనార్టీల్లో భయాందోళనలు కలిగిస్తున్నందున ప్రస్తుతానికి జనగణనను పక్కనబెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు ఉగాదికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, రామాయపట్నం పోర్టు అభివృద్ధికి వీలుగా కృష్ణపట్నం పోర్టు పరిధి తగ్గింపు, ఒంగోలులో టీడీపీ
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour