Wednesday, 4 March 2020

నిర్భయ కేసు : పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను బుధవారం(మార్చి 4) రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. కోవింద్ తిరస్కరణను పవన్ గుప్తా సుప్రీంలో సవాల్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా అయిపోతే న్యాయపరంగా అతను అన్ని అవకాశాలను వినియోగించుకున్నట్టే. పవన్ గుప్తా కారణంగానే మార్చి 3న అమలు జరగాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. ఇటీవలే
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour