నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను బుధవారం(మార్చి 4) రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. కోవింద్ తిరస్కరణను పవన్ గుప్తా సుప్రీంలో సవాల్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా అయిపోతే న్యాయపరంగా అతను అన్ని అవకాశాలను వినియోగించుకున్నట్టే. పవన్ గుప్తా కారణంగానే మార్చి 3న అమలు జరగాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. ఇటీవలే
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment