Wednesday, 4 March 2020

మంత్రులకు జగన్ సీరియస్ వార్నింగ్: తేడావస్తే పదవులు ఊడతాయి..మీ జాతకాలు నాదగ్గరున్నాయంటూ..!

అమరావతి: ఈ రోజు ఏపీ కేబినెట్ ముగిసింది. ఏపీ కేబినెట్ ముగిసిన తర్వాత సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎ్ననికలపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. అంతేకాదు తేడా వస్తే మంత్రి పదవులు ఊడతాయంటూ
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour