న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ జైలు గదిలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. తను ఉంటున్న జైలు గదిలోని గోడలకు తన తలను బాదుకున్నాడు. ఇలా బాదుకుంటుండగా గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతన్ని నిలువరించారు. అప్పటికే రక్తమోడుతూ కనిపించిన వినయ్ శర్మకు చికిత్స అందించారు. ఫిబ్రవరి 16న జరిగిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37ItaKI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment