Wednesday, 19 February 2020

Coronavirus : జపాన్ క్రూయిజ్ షిప్‌లో ఇద్దరు మృతి.. 600 పైచిలుకు పాజిటివ్ కేసులు

జపాన్ లోని యొకోహామాలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో గత 20 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్నవారిలో ఇద్దరు మృతి చెందారు. మృతుల వయసు 80 ఏళ్లు ఉంటుందని.. ఇద్దరిలో ఒకరు మహిళ కాగా,మరొకరు పురుషుడు అని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నిర్బంధించబడ్డ షిప్‌లో ఇప్పటివరకు దాదాపు 620 పైచిలుకు మందికి కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V8IFJo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour