జపాన్ లోని యొకోహామాలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్లో గత 20 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్నవారిలో ఇద్దరు మృతి చెందారు. మృతుల వయసు 80 ఏళ్లు ఉంటుందని.. ఇద్దరిలో ఒకరు మహిళ కాగా,మరొకరు పురుషుడు అని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నిర్బంధించబడ్డ షిప్లో ఇప్పటివరకు దాదాపు 620 పైచిలుకు మందికి కరోనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V8IFJo
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment