Friday, 28 February 2020

Leap Day-2020: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద 182 మంది యోగాభ్యాసకుల 108 సూర్య నమస్కరాలు..

ప్రతీ నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరం వస్తోంది. ఫిబ్రవరి నెలలో 29వ తేదీ జమవుతోంది. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి నెలలో లీపు సంవత్సరం వచ్చింది. లీప్ ఇయర్ రోజు కొత్తగా చేయాలనుకొంటారు కొందరు. అలాగే గుజరాత్‌లో కొందరు యోగాభ్యాసకుల ఆసనాలు వేశారు. లీపు సంవత్సరం సందర్భంగా సూర్య నమస్కారాలు చేశారు. గుజరాత్‌లోని కేవాడియా వద్ద గల స్టాచ్యూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PyZRUJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour