Friday, 28 February 2020

మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గర ధర్నాపై గందరగోళం ... పోలీసుల భారీ భద్రత

చిరంజీవి మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేసినప్పటి నుండి రాజధాని ప్రాంత రైతులు చిరంజీవి మీద ఆగ్రహంతో ఉన్నారు. ఇక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపాలని కోరుతూ అమరావతి యువసేన జేఏసీ నేడు ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఇక జేఏసీ దీక్ష చెయ్యాలని భావించినా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VyfEqW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour