Thursday, 20 February 2020

మహారాష్ట్రలో దిశ చట్టం అమలు: సుచరితతో మహా హోం శాఖ మంత్రి, డీజీపీ భేటీ..!

అమరావతి: ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మంగా ప్రవేశ పెట్టిన ఏపీ దిశ చట్టం.. ఇక మహారాష్ట్రలోనూ అమలులోకి రానుంది. మూడు నెలల వ్యవధిలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా- ఈ చట్టంపై అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం అమరావతికి చేరుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bMawF8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour