అమరావతి: ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మంగా ప్రవేశ పెట్టిన ఏపీ దిశ చట్టం.. ఇక మహారాష్ట్రలోనూ అమలులోకి రానుంది. మూడు నెలల వ్యవధిలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా- ఈ చట్టంపై అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ గురువారం అమరావతికి చేరుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bMawF8
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment