Thursday, 20 February 2020

అరుణాచల్ ప్రదేశ్‌లో అమిత్ షా పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం..ఎందుకంటే..?

అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ ప్రాంతంలోకి వస్తుందని మొదటి నుంచి వాదిస్తున్న చైనా... తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు రాకూడదని గట్టిగా చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్‌కు వచ్చారు. అమిత్ షా పర్యటనకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38KEszE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour