Monday, 17 February 2020

కర్నూలుకు వైఎస్ జగన్: న్యాయ రాజధానిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా.. !

కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాస్సేపట్లో కర్నూలు పర్యటనకు రానున్నారు. వృద్ధులు, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడానికి ఉద్దేశించిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగులో మూడో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. దీనికోసం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bI4XYm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour