కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాస్సేపట్లో కర్నూలు పర్యటనకు రానున్నారు. వృద్ధులు, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడానికి ఉద్దేశించిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగులో మూడో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. దీనికోసం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SBWSNx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment