Wednesday, 24 May 2023

WHO: మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మరో మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తదుపరి కరోనా వేరియంట్ కొవిడ్-19 కంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీసం 7 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ -19 ఇకపై ప్రపంచ అత్యవసర

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kHBGnRF
https://ift.tt/7kRmKeE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour