Tuesday, 30 May 2023

ఎంపీ కేశినేనికి వైసీపీ ఆహ్వానం - దేవినేని ఉమా అనుకూల శత్రువు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివాదాస్పదంగా కనిపిస్తోంది. కేశినేని వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించటం...వచ్చే ఎన్నికల్లో పోటీ పైన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం మొదలైంది. కేశినేనికి వ్యతిరేకంగా కొందరు టీడీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో విజయవాడ తో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8EdDfcW
https://ift.tt/wJ1eIHi

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour