అమెరికాలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే డ్రగ్స్ లో ప్రాణాంతక జైలజైన్ అనే మత్తుపదార్థం ఉంది. దీనికి బానిసలైన వారి ఇది భయంకరమైన ప్రభావం చూపుతుంది. జైలజైన్ అనే మందును ఆవులు గుర్రాల్లో ఉద్రేకాన్ని తగ్గంచేందుకు వాడుతారు. ఈ మత్తు పదార్థాన్ని ట్రాంక్ అని కూడా పిలుస్తారు. ఇది నిషేధిత జాబితాలో లేకపోవడంతో విచ్చలవిడిగా వాడుతున్నారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/7IirLVo
https://ift.tt/5q8ZQvT
No comments:
Post a Comment