Thursday, 11 May 2023

Kejriwal: సుప్రీం తీర్పుతో చర్యలు ప్రారంభించిన ఢిల్లీ సీఎం.. ఓ అధికారిపై బదిలీ వేటు..

సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయాలుతీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పాలనా అధికారం ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలనా వ్యవహారాల్లో కీలక చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వినని వారిపై

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Ud1pT8I
https://ift.tt/ms95wYK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour