హైదరాబాద్: కర్నాటక ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పడంతో జాతీయ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ల కన్ను జేడీఎస్పై పడింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత కుమారస్వామితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇటు కాంగ్రెస్ బీజేపీలే కాకుండా అటు కేసీఆర్
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/uv6dbR0
https://ift.tt/lXhFScr
No comments:
Post a Comment