Monday, 8 May 2023

Gold Mine: బంగారు గనిలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..

దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు మరణించారని అధికారులు తెలిపారు. ఇది దక్షిణ అమెరికా దేశంలో ఇటీవలి చరిత్రలో అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటిగా నిలిచింది. అరిక్విపా నగరానికి సమీపంలోని లా ఎస్పెరాంజా 1 గనిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/encMGOm
https://ift.tt/FwoJtTl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour