Thursday, 4 May 2023

ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ - ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణం..!!

ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. విమాన ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి నేరుగా విమాన సర్వీసులు లేకపోతే మధ్యలో మరో విమానం మారి ప్రయణం చేస్తారు. ఇప్పుడు ఇదే తరహాలో ఆర్టీసీలో కొత్త విధానం తీసుకొచ్చారు. ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బస్సులు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/0xXajJZ
https://ift.tt/zuAWp4b

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour