Pages

Hot Summer Sales And News

Sunday, 14 May 2023

ఏపీలో మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే..!!

ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాలులతో అల్లాడుతున్నారు. గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాలలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ రోజు, రేపు ఏపీలో ఇదే పరిస్థితి కొసాగుతుందన వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ సమయంలో ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. మరోర 127 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువ గా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Ul5xD78
https://ift.tt/qbCQGL4

No comments:

Post a Comment