ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాలులతో అల్లాడుతున్నారు. గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాలలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ రోజు, రేపు ఏపీలో ఇదే పరిస్థితి కొసాగుతుందన వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ సమయంలో ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. మరోర 127 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువ గా
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Ul5xD78
https://ift.tt/qbCQGL4
No comments:
Post a Comment