ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాలులతో అల్లాడుతున్నారు. గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాలలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ రోజు, రేపు ఏపీలో ఇదే పరిస్థితి కొసాగుతుందన వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ సమయంలో ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. మరోర 127 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువ గా
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Ul5xD78
https://ift.tt/qbCQGL4
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment