ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వీటిపై ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు స్పందించి ప్రతి సవాళ్లు విసురుతున్నారు. మరికొందరు ఘాటు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/yJ1kHuD
https://ift.tt/FLNZD8T
No comments:
Post a Comment