Monday, 1 May 2023

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల వర్షం

పాట్నా: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో ఒకటి- వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలు దశలవారీగా అన్ని రాష్ట్రాల్లోనూ పట్టాలెక్కుతోంది. ఇప్పటివరకు మొత్తం 16 రైళ్లు వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. కొత్తగా మరో రైలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానుంది. బెంగళూరు-హుబ్బళ్లి-ధార్వాడ మధ్య

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/X6KjD7p
https://ift.tt/sag5E6J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour