Wednesday, 3 May 2023

తంజావూరు పెరియా కోవిల్: వెయ్యేళ్లనాటి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?

తమిళనాడులో చాలా దేవాలయాలు ఉన్నాయి. కానీ, వీటిలో ‘‘తంజావూరు పెరియా కోవిల్’’ చాలా ప్రత్యేకమైనది. దీని చుట్టూ చాలా కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. భారత్‌లో అత్యధిక దేవాలయాలున్నది తమిళనాడులోనే. దేశంలోని ప్రఖ్యాత హిందూ దేవాలయాల పేర్ల చెప్పమని అడిగితే, కళ్లకురిచిలోని తిరువరంగం, మదురైలోని మీనాక్షి అమ్మన్, దారాసురామ్‌లోని ఐరావదేశ్వరార్, రామేశ్వరంలోని రామనాథస్వామి,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/XEdqQ4a
https://ift.tt/lc1NZTP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour